August 18, 2026
Explore
ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లు ఖరారు

ఏపీలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లు ఖరారు

August 18, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఎమ్మెల్సీలుగా వర్ల రామయ్య, దళవాయి రమాదేవిని ఎంపిక చేసిన టీడీపీ అధిష్ఠానం.

ఎస్సీ కోటాలో వర్ల రామయ్యకు, బీసీ కోటా నుంచి దళవాయి రమాదేవికి ప్రాతినిథ్యం.

Tags; Names of two individuals finalized for MLC posts under the Governor’s quota in AP.