పుంగనూరు ముచ్చట్లు:
మంగళవారం గణపతి హోమం నిర్వహించి అయ్యప్ప ఇరుముడి కట్టుకొని శబరిమలై యాత్రకు బయలుదేరిన పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి , తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి.









Tags:Peddireddy and Mithun Reddy set out on the Sabarimala pilgrimage.