శ్రీకాకుళం ముచ్చట్లు:
లావేరు మండలం శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో పెంట సచివాలయ పరిధిలో భూ సమగ్ర రీ సర్వేలో భాగంగా ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ వీఆర్వో మల్లేశ్వర రావు ఏసీబీకి చిక్కాడు.
పెంట గ్రామానికి చెందిన ఓ రైతు భూ సర్వేకు సంబంధించి సచివాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. వీఆర్వో రూ. 20 వేలు డిమాండ్ చేయగా రైతు ఏసీబీని ఆశ్రయించారు.
ఏసీబీ అధికారులు దాడులు జరపగా లంచం తీసుకుంటూ వీఆర్వో మల్లేశ్వర రావు పట్టుబడ్డాడు.
Tags: VRO Malleswara Rao caught by ACB in Srikakulam