భోగాపురం ముచ్చట్లు:
ప్రధాని నరేంద్రమోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్పోర్టులో ఆగస్టు 17 నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయి. ఈమేరకు ఎయిరిండియా ఫ్లైట్ అక్టోబర్ 24 వరకు షెడ్యూల్ను ప్రకటించింది. ఎయిర్ఇండియా విమానాలు హైదరాబాద్-భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు, బెంగళూరు-భోగాపురం మధ్య రోజుకు రెండు సర్వీసులతో పాటు, ఆది, శుక్రవారాలు మినహా మిగిలిన 5 రోజులు మూడో సర్వీసును నడుపుతామన్నారు. విజయవాడ-భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు నడపనున్నట్లు ఎయిరిండియా తెలియజేసింది.
Tags: Air India flight schedule for Bhogapuram Airport released.