అమరావతిముచ్చట్లు:
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 డేటా ప్రకారం.. భారత్లో మాంసాహారం తినేవారి శాతం 76.6 శాతానికి చేరింది.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 98.7 శాతం, ఆంధ్రప్రదేశ్లో 98.3 శాతంతో అత్యధిక నాన్-వెజ్ ప్రియులు ఉన్నారు. మరోవైపు రాజస్థాన్లో 74.9 శాతం మంది శాకాహారాన్ని పాటిస్తున్నారు.
పెరుగుతున్న ఆదాయం, పట్టణీకరణ వల్ల గత రెండు దశాబ్దాల్లో దేశంలో శాకాహారుల సంఖ్య 35 శాతం నుండి 24 శాతానికి పడిపోయింది.
Tags:Massive rise in the number of meat lovers!!