March 25, 2026
Explore
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..!

ఏపీలో విద్యుత్ వినియోగదారులకు శుభవార్త..!

March 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

2026-27 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపులేదని ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ప్రకటన.

2026-27 ఆర్థిక సంవత్సరంలో డిస్కంల లోడ్ రూ.15,790 కోట్లను భరించనున్న ఏపీ ప్రభుత్వం.

Tags: Good news for electricity consumers in AP!