July 28, 2026
Explore
నడివీధి గంగమ్మకు జలాభిషేకం

నడివీధి గంగమ్మకు జలాభిషేకం

July 28, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎన్‌ఎస్‌.పేటలో గల నడివీధి గంగమ్మకు మంగళవారం మహిళలు జలాభిషేకం నిర్వహించారు. అమ్మవారికి 108 బిందెలతో నీటిని తీసుకొచ్చి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని అలంకరించి , ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చేసుకున్నారు.

Tags: Ritual water offering to Nadiveedhi Gangamma