మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దొంగల ముఠా ఏటీఎం చోరీ చేసిన చోట జిల్లా క్లూస్ టీం నిపుణులు ఆధారాలను సేకరించారు. పట్టణంలోని సిటిఎం రోడ్డు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సమీపంలోని శివాజీ నగర్లో శనివారం వేకువజామున దొంగల ముఠా ఏటీఎంను అపహరించడం తెలిసిందే. ఈ ఘటనలో టెక్నికల్ ఆధారాల కోసం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో క్లూస్ టీం సిబ్బంది వేలి, పాద ముద్రలు, ఏటీఎం పరిసరాల్లో సీసీ కెమెరా పుటేజీ లను సేకరించారు.
Tags;Clues team collecting evidence at the ATM theft site.