తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
యూనియన్ ఎన్నికల తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
రూ. 6 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న సిబ్బంది కూడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
మరణించిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని,ఆయన కుమారుడికి ఆర్టీసీలో ఉద్యోగం,ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు.
Tags: Indiramma Houses for RTC Employees: Minister Ponnam