అమరావతిముచ్చట్లు:
ఉదయం 11.00 గంటలకు ఫెర్రీ పవిత్ర సంగమం వద్ద కేఎల్ రావు జయంతి, జలహారతి కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.
మధ్యాహ్నం 01.20 గంటలకు రాష్ట్ర సచివాలయానికి వెళ్తారు.
మధ్యాహ్నం 03.30 గంటలకు ‘UN-HABITAT’తో ప్రభుత్వం చేసుకునే ఒప్పంద కార్యక్రమంలో పాల్గొంటారు.
సాయంత్రం 05.50 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
Tags: Chief Minister Chandrababu Naidu is visiting NTR district today.