పుంగనూరుముచ్చట్లు:
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని కొత్తపేట యూపిహెచ్సిలో డాక్టర్లు , సిబ్బంది , ప్రజలు కలసి ర్యాలీ నిర్వహించారు. శనివారం డాక్టర్ రమ్యకృష్ణ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఆమె మాట్లాడుతూ జనాభా నియంత్రణ సౌభాగ్యం , పిల్లల మధ్య ఎడమదూరం ఆరోగ్యకరం అంటు నినాదాలు చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ అధికారి గంగయ్య, వైద్యాధికారి తేజోమూర్తి, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
Tags: Rally on World Population Day