July 7, 2026
Explore
ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం

ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం

July 7, 2026 | Andhra Pradesh

– ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతిముచ్చట్లు:

జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

✅ ప్రతి జిల్లాలో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న 3 కుటుంబాలకు రూ.5,000 ప్రోత్సాహకం

✅ అర్హులు ఎక్కువైతే లక్కీ డ్రా ద్వారా ఎంపిక

✅ కాన్పుల మధ్య కనీసం రెండేళ్ల విరామం పాటించిన 6 దంపతులకు కూడా రూ.5,000 ప్రోత్సాహకం

✅ మాతృ, శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే ప్రధాన లక్ష్యం

Tags; Rs. 5,000 incentive for families with three children.