అనకాపల్లి ముచ్చట్లు:
2024లో మేం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం.
కేవలం జూమ్ కాల్ ద్వారానే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాగలిగాం.
రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రజలు కోరారు.
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారింది.
: మంత్రి నారా లోకేష్.
Tags: In 2019, I requested Aditya Mittal to invest in Andhra Pradesh.