అమరావతి ముచ్చట్లు:
జూనియర్ లాయర్ల స్టైఫండ్ రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు.
కొత్తగా 96 కోర్టులు, 1,770 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్.
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు.
Tags; Good news from the government for junior lawyers in AP!