July 3, 2026
Explore
దేశంలో తొలిసారిగా ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ..!

దేశంలో తొలిసారిగా ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ..!

July 3, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ జోనల్ ఈడీ స్వాధీనం చేసుకున్న హాకర్‌800ఏ విమానానికి వేలం.

ఈ నెల 1న MSTC ద్వారా ఈ-ఆక్షన్ నిర్వహించి, హాకర్‌800ఏ విమానాన్ని రూ.3 కోట్లకు విక్రయించిన ఈడీ.

‘ఫాల్కన్ పోంజీ కేసు’ నిందితుడు అమర్‌దీప్ కుమార్‌కు చెందిన హాకర్‌800ఏ విమానం.

నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో రూ.792 కోట్ల మేర పెట్టుబడిదారులను మోసం చేసినట్లు ఈడీ గుర్తింపు.

Tags;ED sells an aircraft via e-auction for the first time in the country!