అమరావతి ముచ్చట్లు:
ఎల్పీజీ నుంచి పీఎన్జీకి మారేలా యాక్షన్ ప్లాన్.
శ్రీకాకుళం – కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణకు చర్యలు.
ఈ నెల 26వ తేదీకల్లా పంట నష్టంపై నివేదిక ఇవ్వండి.
ఏఐ ఇంటిగ్రేషన్తో మెరుగైన ప్రజా సేవలకు ఆస్కారం.
: సీఎం చంద్రబాబు
Tags: CM Chandrababu holds a review meeting with officials at RTGS.