పుంగనూరుముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలో ఈనెల 28న పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి తెలిపారు. మంగళవారం ఈ మేరకు పోస్టర్లు విడుదల చేశారు. పట్టణంలోని ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించి, జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Tags; Pulse polio on 28th