- నెల్లూరు ముచ్చట్లు:
- లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కిన ఏ.ఎస్.పేట తహసీల్దార్ శాంతిస్వరూప్..
- రైతు కృష్ణారెడ్డి నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు..
- పాస్ పుస్తకంలో పేరు మార్చేందుకు రైతు నుంచి లంచం డిమాండ్ చేసిన తహసీల్దార్ శాంతిస్వరూప్..
Tags: Another corrupt official caught in the ACB net…