అమరావతిముచ్చట్లు:
మధ్యాహ్నం 12.20 గంటలకు సచివాలయానికి చేరుకుంటారు.
మధ్యాహ్నం 03.30 గంటలకు ‘అన్నదాత సుఖీభవ’ పథకం, ఆక్వా, మామిడి, పొగాకు పంటలపై సమీక్ష చేస్తారు.
సాయంత్రం 04.30 గంటలకు ఆర్టీజీఎస్పై సమీక్ష చేస్తారు.
సాయంత్రం 05.50 గంటలకు నివాసానికి చేరుకుంటారు.
Tags: Chief Minister Nara Chandrababu Naidu’s schedule for today.