బాపట్ల ముచ్చట్లు:
చంగల్పట్టు నుంచి కాకినాడ వెళుతున్న రైలులో చోరీ.. ప్రయాణికుల నుంచి 5తులాల బంగారు ఆభరణాలు లాకెళ్లిన దొంగలు.
దోపిడీని ప్రతిఘటించి కేకలు వేసిన ప్రయాణికులు.. చైన్ లాగి రైలు ఆగగానే పరారైన దొంగలు.
దొంగలపై కాల్పులు జరిపిన రైల్వే పోలీసులు.
Tags;Robbers commit theft on the Circar Express!