పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని బండ్లపల్లె జెడ్పి హైస్కూల్ విద్యార్థులు ఇద్దరు త్రిపుల్ ఐటికి ఎంపికైనట్లు హెచ్ఎం వేణు తెలిపారు. శనివారం విడుదలైన ఫలితాలలో జీవన్రెడ్డి, చరణ్ లు అధిక మార్కులు సాధించి ఎంపికైనట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులను అభినందించారు.
Tags; Students selected for IIIT