తిరుపతి ముచ్చట్లు:
‘దామినేడు’లో కూటమి ప్రభుత్వ ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ ప్రసంగం.
కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది.
ఈ రెండేళ్ల పాలనలో జేసీబీతో కూల్చివేతలు, దాడులు, హత్యలు, బూతులు ఏమీ లేవు.
రాయలసీమ అంటే ఎన్టీఆర్కు చాలా ప్రేమ.. నాడు కరువు వస్తే జోలె పట్టుకుని సీమ ప్రజలను ఆదుకున్నారు.
మహిళలకు ప్రత్యేకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు.
: మంత్రి నారా లోకేష్
Tags: The Alliance Government’s ‘Two Years of Trust’ in Daminedu