అమరావతిముచ్చట్లు:
నిన్న స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితుల పరామర్శ సందర్భంగా.. బాధిత కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని మంత్రి లోకేష్ హామీ.ఇచ్చిన మాట ప్రకారం, స్టీల్ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల చెక్కు అందజేత.
Tags; Minister Nara Lokesh has kept his word!