విశాఖపట్నం ముచ్చట్లు:
భారత మొత్తం చేపల ఉత్పత్తిలో ఏపీ వాటా 28%.. రొయ్యల ఉత్పత్తిలో 66% అంటూ సీఎం చంద్రబాబు వెల్లడి.
ఏపీ నుంచి ఏటా రూ.28 వేల కోట్ల సముద్ర ఆహార ఎగుమతులు జరుగుతున్నాయన్న సీఎం చంద్రబాబు.
“ఆంధ్రా ష్రింప్ – ఇండియా సీ ఫుడ్” బ్రాండ్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని పిలుపు.
‘అమరావతి-భీమవరం-కాకినాడ-విశాఖ-కృష్ణపట్నం-నెల్లూరు’లను కలుపుతూ ఆక్వా కారిడార్ అభివృద్ధి చేస్తామన్న సీఎం చంద్రబాబు.
ఆక్వా రంగంలో రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్స్కు ఏపీ కేంద్రంగా మారుతుందని సీఎం చంద్రబాబు హామీ.
Tags: CM Chandrababu wants AP to become a global hub in the aqua sector.