అమరావతిముచ్చట్లు:
నిన్న మబ్బులు ఉన్నందున ఉష్ణోగ్రతలు 46°C దాటలేదు, కానీ ఈరోజు పొడి పశ్చిమ గాలులు, నిర్మలమైన ఆకాశం కారణంగా మధ్య ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46-48°C వద్ద, ఒకట్రెండు చోట్ల 48-49°C వద్ద నమోదయ్యే అవకాశం ఉంది.విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, బాపట్ల మరియు ఒంగోలు నగరాలు హై అలర్ట్ (తీవ్ర అప్రమత్తత) లో ఉన్నాయి..
Tags: Temperatures did not exceed 46°C.