పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలో బహిరంగంగా నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం జోరుగా సాగుతుండటంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని తూర్పువెహోగసాల, సెంటర్లాడ్జి, కొత్తపేట, కొత్తయిండ్లు, ఎన్ఎస్.పేట ప్రాంతాలలో లాటరీ విక్రయాలతో పేద కుటుంభాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసిన సరిగా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags: The Business of Banned Lotteries