April 30, 2026
Explore

Category: Andhra Pradesh

2033 posts

మదనపల్లెలో గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ చికిత్స

April 30, 2026 | Andhra Pradesh

మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో గంజాయికి బానిసైన ఇద్దరిని పోలీసులు డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. కురబలకోట మండలానికి చెందిన ఈ ఇద్దరిలో మార్పు తీసుకురావాలని డీఎస్పీ పావని నిర్ణయించారు.…

Read More

సుండుపల్లి లో పెట్రోల్ బంక్‌ను తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ భావన

April 30, 2026 | Andhra Pradesh

సుండుపల్లి సుండుపల్లి సుండుపల్లి మండల కేంద్రంలోని పీలేరు రోడ్డులో ఉన్న రైతు సేవ కేంద్రం పెట్రోల్ బంక్‌ను బుధవారం రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన తనిఖీ…

Read More

పక్కా సమాచారంతో పాసుపుస్తకాలు పంపిణి చేయాలి: సబ్ కలెక్టర్

April 30, 2026 | Andhra Pradesh

సుండుపల్లె ముచ్చట్లు: సుండుపల్లెలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు భూ యాజమాన్య పాసుపుస్తకాలు పూర్తి వివరాలతో త్వరగా అందించాలని రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్.ఎస్. భావన రెవెన్యూ…

Read More

రైల్వే కోడూరులో రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి

April 30, 2026 | Andhra Pradesh

రైల్వే కోడూరు ముచ్చట్లు: రైల్వే కోడూరు మండలంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు. మైసూరవారిపల్లి పంచాయతీ పరిధిలోని మామిడికాయల యార్డ్ సమీపంలోని…

Read More

బైక్ దొంగకు జైలుశిక్ష

April 30, 2026 | Andhra Pradesh

అన్నమయ్య ముచ్చట్లు: అన్నమయ్య జిల్లాలో బైక్ దొంగతన కేసులో నిందితుడికి కోర్టు జైలుశిక్ష విధించింది. ములకలచెరువు, బురకాయలకోట ప్రాంతాల్లో మూడు బైకులు దొంగతనానికి గురయ్యాయి. ఈ కేసులో…

Read More

ఫెయిల్ అయినా నిరాశ చెందొద్దు: ఎస్పీ ధీరజ్ సూచనలు

April 30, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు: రాష్ట్రవ్యాప్తంగా గురువారం పదో తరగతి ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో విద్యార్థులకు జిల్లా ఎస్పీ ధీరజ్ సూచనలు చేశారు. విజయాలు, అపజయాలు జీవితంలో సహజమని, ఫెయిల్…

Read More

హైకోర్టు ఏజీపీల గౌరవ వేతనం 25 శాతం పెంపు

April 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ▪️రూ.44వేల నుండి రూ.55, వేలకు పెంచుతూ సీఎం నిర్ణయం.▪️జిల్లా కోర్టుల్లో జీపీలు, ఏజీపీలకు కూడా పెంచే ప్రతిపాదన▪️రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి. రాష్ట్ర…

Read More

జడ్జిల బదిలీకి సంబంధించిన వివరాలు

April 30, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు: ఆంధ్రప్రదేశ్‌లో 40 మంది సివిల్ జడ్జిల బదిలీకి సంబంధించిన వివరాలు: రాష్ట్రవ్యాప్తంగా 40 మంది సివిల్ జడ్జిలు (సీనియర్ డివిజన్) బదిలీ అయ్యారు. రిజిస్ట్రార్ విజిలెన్స్…

Read More

తాడిపత్రి చరిత్రలో తొలిసారి ఏసీబీ దాడులు

April 30, 2026 | Andhra Pradesh

– రెవెన్యూ శాఖలో హైటెన్షన్ లంచావతారాల గుండెల్లో రైళ్లు – కొనసాగుతున్న ఏసీబీ సోదాలు వీఆర్వో అరెస్ట్ ఎఫెక్ట్ – బెంబేలెత్తిపోతున్న రెవెన్యూ సిబ్బంది తాడిపత్రి ముచ్చట్లు:…

Read More

రైలులో మహిళపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

April 30, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు: విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వివాహితపై రైలులో పని చేసే శౌరవ్ బగ్ది అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. భర్త ఫోన్ చూసుకుంటూ…

Read More