Category: Andhra Pradesh
2070 posts
ట్రిబ్యునల్ సమావేశాలకు ఆహ్వానం ఇవ్వాలి: గోపాలకృష్ణ
April 14, 2026 | Andhra Pradesh
మదనపల్లె ముచ్చట్లు: మదనపల్లెలో అప్పిలేట్ ట్రిబ్యునల్ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించి తమను ఆహ్వానించాలని ట్రిబ్యునల్ అన్నమయ్య జిల్లా కమిటీ సభ్యుడు ముని గోపాలకృష్ణ జిల్లా కలెక్టర్ను…
Read Moreఅన్నమయ్య జిల్లా బర్డ్ ఫ్లూ నేపథ్యంలో నిషేధిత జోన్ల ప్రకటన
April 14, 2026 | Andhra Pradesh
చిత్తూరు ముచ్చట్లు: బర్డ్ ఫ్లూ వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలో మూడు, చిత్తూరు జిల్లాలో ఒక గ్రామాన్ని నిషేధిత జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ…
Read Moreజలధార ప్రాజెక్టుపై కేంద్ర బృందం అన్నమయ్య జిల్లా లో పర్యటన
April 14, 2026 | Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ముచ్చట్లు: అన్నమయ్య జిల్లా జలధార ప్రాజెక్టుపై అధ్యయనం చేయడానికి కేంద్ర బృందం ఈనెల 16న జిల్లాకు రానుంది. కేంద్ర భూగర్భ జల బోర్డు ఇంజనీర్లతో…
Read Moreగాలివీడు లో విషతుల్య మేతతో 40 గొర్రెల మృతి
April 14, 2026 | Andhra Pradesh
గాలివీడు ముచ్చట్లు: గాలివీడు మండలంలోని నూలివీడు గ్రామంలో విషతుల్య మేత తిని 40 గొర్రెలు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓర్సు ఆదినారాయణ…
Read Moreసుండుపల్లె సీఐగా క్రిష్ణయ్య నియామకం
April 14, 2026 | Andhra Pradesh
సుండుపల్లె ముచ్చట్లు: సుండుపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎన్. క్రిష్ణయ్యను నియమిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అక్కడ సీఐగా ఉన్న…
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారు
April 13, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమల శ్రీవారిని సోమవారం ఉదయం వరకు 77,743 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో శ్యామలరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన…
Read Moreటీటీడీకి రూ.1.01 కోట్లు విరాళం
April 13, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: హైదరాబాద్ కు చెందిన వర్మ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సోమవారం టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.1,01,01,116 విరాళంగా అందించింది. Tags:…
Read Moreభక్తుల నుండి డబ్బులు వసూలు చేసిన వ్యక్తి విధుల నుండి తొలగింపు
April 13, 2026 | Andhra Pradesh
తిరుమల ముచ్చట్లు: తిరుమలలోని లగేజీ సెంటర్ లో నరసింహారెడ్డి అనే వ్యక్తి భక్తుల నుండి డబ్బులు వసూలు చేసినట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. సదరు ఔట్ సోర్సింగ్…
Read Moreఖాళీ గోనె సంచుల సేకరణకు ఈ-టెండర్ల ఆహ్వానం
April 13, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయం మరియు ఇతర అనుబంధ ఆలయాలలో 2026 ఏప్రిల్ 1 నుండి 2027 మార్చి 31వ తేదీ వరకు వినియోగించిన…
Read Moreశ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల ఉత్సవం ప్రారంభం
April 13, 2026 | Andhra Pradesh
తిరుపతి ముచ్చట్లు: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్ల (శ్రీ రామానుజాచార్యులు) ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 21న…
Read More