తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు మృగాల్లాగా ఘోరంగా కొట్టినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొట్టిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ర్యాగింగ్ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.
Tags: Ragging Row at Siddhartha Engineering College in Tirupati