తిరుమల ముచ్చట్లు:
తిరుమల కర్ణాటక గెస్ట్ హౌస్ లో అక్రమ వసూలు చేస్తున్నారంటూ ఓ భక్తురాలు ఆరోపణ.
గత కొన్ని సంవత్సరాలుగా సిసి ఫుటేజ్ తో పాటు లావాదేవీలపై విచారించండి.
గెస్ట్ హౌస్ లో ఓ ఫంక్షన్ కు 50 లక్షలు పైగా వసూలు చేస్తున్నారని టిటిడి కి ఫిర్యాదులు.
అత్యవసర విచారణ కు ఆదేశించిన టీటీడీ ఈవో రవిచంద్ర.
Tags: TTD Launches Emergency Inquiry into Illegal Collections