తిరుపతి ముచ్చట్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి తిరుపతికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు మోసుకొచ్చింది.
నాందేడ్– తిరుచానూరు (తిరుపతి) 0715/16 ఎక్స్ప్రెస్ను క్రమబద్ధీకరిస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేవారు.
దీంతో ఈ రైలు సంఖ్య 17633/34తో మే 9వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది.
దీంతో ప్రస్తుతం గురు, ఆదివారాల్లో మాత్రమే రైలు ద్వారా తిరుపతి వెళ్లే భక్తులకు అదనంగా మరో సర్వీసు అందుబాటులోకి వచ్చినట్లయింది.
Tags: South Central Railway has good news for devotees traveling to Tirupati.