April 25, 2026
Explore
పిల్లలు ను కిడ్నప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు

పిల్లలు ను కిడ్నప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు

April 25, 2026 | Andhra Pradesh

వామ్మో కృష్ణా జిల్లా లో…పిల్లలు ను కిడ్నప్ చేస్తున్న ముఠా ని పట్టుకున్న పోలీసులు…. వెలుగులోకి సంచలన విషయాలు!

కృష్ణా ముచ్చట్లు:

పెనమలూరులో పిల్లల కిడ్నాప్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.

కిడ్నాపర్ల నుంచి పోలీసులు మరో బాలుడిని రక్షించారు.

బాలుడిని కొనుగోలు చేసిన ఇద్దరితో కలిపి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

ఇప్పటివరకు ముగ్గురు పిల్లలను రెస్క్యూ చేయగా.. 9 మంది నిందితులను అరెస్ట్ చేశారు.

విచారణలో నిందితులు ఇప్పటివరకు ఆరుగురు పిల్లలను విక్రయించినట్లు గుర్తించారు.

మరో ముగ్గురిని త్వరలో రెస్క్యూ చేస్తామని పోలీసులు తెలిపారు.

Tags: Police Apprehend Gang Kidnapping Children