April 21, 2026
Explore
వైసీపీ పార్టీ నేత…అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

వైసీపీ పార్టీ నేత…అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

April 21, 2026 | Andhra Pradesh

గుంటూరు ముచ్చట్లు:

వైసీపీ మాజీ మంత్రిఅంబటి రాంబాబుకు షాక్ తగిలింది.

ఈ నెల 18న అనుమతి లేకుండా నిరాహార దీక్ష చేపట్టారంటూ అంబటిపై మరో కేసు నమోదైంది.

ట్రాఫిక్ సమస్యలకు ఆయనే కారణమయ్యారని ఆరోపణలున్నాయి.

ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని గుంటూరు కలెక్టరేట్ ముందు దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.

Tags: Another Case Registered Against YCP Leader Ambati Rambabu