April 16, 2026
Explore
రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి

రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి

April 16, 2026 | Uncategorized

కర్నూలు ముచ్చట్లు:

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags: Minister T.G. Bharat Expresses Deep Shock Over Road Accident