April 8, 2026
Explore
టోల్‌ప్లాజాల వద్ద నో క్యాష్‌

టోల్‌ప్లాజాల వద్ద నో క్యాష్‌

April 8, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి జాతీయరహదారులపై టోల్‌ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను నిలిపివేత

కేవలం ఫాస్టాగ్‌ ద్వారానే చెల్లింపులు

ఒకవేళ వాహనాలకు ఫాస్టాగ్‌ను అతికించకపోతే UPI విధానం ద్వారా టోల్‌ రుసుమును చెల్లించే అవకాశం.

కానీ వాస్తవిక రుసుము కంటే 1.25 రెట్లు అధికంగా టోల్‌ చార్జీని చెల్లించాల్సిందే.

Tags; No cash at toll plazas