ఏలూరు ముచ్చట్లు:
కేసులో ఏ-1గా దాచేపల్లి శ్రీనివాస్రావు, ఏ-2గా నూజివీడు చర్చి పాస్టర్ రేపాని ప్రసన్న కుమార్.
కృష్ణా, ఏలూరు, గుంటూరు, ఒంగోలు సహా అనేక జిల్లాల్లో అనేకమందికి ఆశ చూపి రూ.కోట్లు వసూలు చేసిన రైస్ పుల్లింగ్ ముఠా.
Tags: Investigation Accelerated in the Nuzividu ‘Rice Pulling’ Case!