విశాఖ ముచ్చట్లు:
తూర్పు గోదావరి జిల్లా నుంచి పోర్టుకు తరలిస్తున్న ముఠా
మూడు లారీల్లో 103 టన్నుల రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ కు యత్నం
పక్కా సమాచారంతో రంగంలోకి దిగి మూడు లారీలు, రేషన్ బియ్యాన్ని సీజ్ చేసిన విశాఖ పౌర సరఫరాల శాఖ అధికారులు.
Tags: Sketch of illegal smuggling of PDS rice from Visakhapatnam port