మదనపల్లి ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి మండలంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags: A young man died in a late-night road accident in Madanapalle.