తిరుపతి ముచ్చట్లు:
చింతల చేను ప్రైవేటు బస్సుల సముదాయాల వద్ద ఘటన.
మంజునాథ ట్రావెల్స్ చెందిన బస్సు డ్రైవర్ మృతి.
మృతుడు సేలం కు చెందిన సెల్వరాజ్ @గోపి గా గుర్తింపు.
తాడిపత్రికి చెందిన క్లీనర్ రాజా డ్రైవర్ ను హత్య చేసి పారిపోయిన వైనం.
మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించిన పోలీసులు.
Tags: Cleaner murders driver.