September 9, 2026
Explore
భక్తుల విశ్వసాలు దెబ్బ తీస్తున్నారు : భూమన కరుణాకర్..

భక్తుల విశ్వసాలు దెబ్బ తీస్తున్నారు : భూమన కరుణాకర్..

September 9, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

టీటీడీ ఇనాం భూములను బదలాయిస్తూ తీర్మానం చేయడం ద్వారా భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. టూరిజం శాఖకు చెందిన భూమికి బదులుగా టీటీడీ భూములు ఇవ్వడం సరికాదని అన్నారు. ఈ నిర్ణయంపై తాము వ్యక్తం చేసిన అభ్యంతరాలను టీటీడీ తిరస్కరించిందని తెలిపారు.

Tags: Devotees’ beliefs are being undermined: Bhumana Karunakar.