పుంగనూరుముచ్చట్లు:
మండల ఎస్సీ, ఎస్టీ మానటరింగ్ కమిటి సమావేశం ఈనెల 27న ఉదయం 11:30 గంటలకు నిర్వహిస్తున్నట్లు తహశీల్ధార్ రాము మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అన్నిశాఖల అధికారులు, సభ్యులు తప్పక హాజరుకావాలెనని కోరారు.
Tags: SC, ST Monitoring Committee meeting on the 27th