అమరావతిముచ్చట్లు:
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని మోదీ.
బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం.
బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.
గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా.
: ప్రధాని నరేంద్ర మోదీ
Tags; PM Modi deeply shocked by road accident in Markapuram district!