పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సుబ్బయ్యనాయుడు ఆధ్వర్యంలో విద్యార్థులు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం విద్యార్థులు పాఠశాల గదులను, ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. అలాగే ప్లాస్టిక్ కవర్లు, చెత్తను తొలగించారు.
Tags: Sanitation activities at the degree college