పుంగనూరుముచ్చట్లు:
మండల ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశాన్ని మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో అప్పాజి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఉదయం 10:30 గంటలకు ఎంపిపి భాస్కర్రెడ్డి అధ్యక్షతన మండల సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి ఎంపీటీసీలు, వివిధశాఖల అధికారులు తగిన సమాచారంతో హాజరుకావాలని కోరారు.
Tags: General Body Meeting on the 14th