July 10, 2026
Explore
కళ్ళాపి పొడిలో ప్రమాదకరమైన రసాయననమూనాలు!

కళ్ళాపి పొడిలో ప్రమాదకరమైన రసాయననమూనాలు!

July 10, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కళ్ళాపి పొడిలో ప్రమాదకరమైన రసాయనాలు కలిపినట్లు అధికారులు గుర్తించారు.

మూత్రపిండాలు దెబ్బతినడం, క్యాన్సర్ బారినపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది మృతి చెందారు.

ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో ‘శ్రీసౌభాగ్య కళ్ళాపి పొడి’ పేరుతో విక్రయింపులు జరుగుతున్నాయి.

ఏడాదిన్నర కాలంలో ఈ పొడి కలిపిన నీళ్లు తాగి 19 మంది మరణించడం తో..,

ఈ పొడిలో ఏముందో తెలుసుకోవడానికి అధికారులు తనిఖీలు చేశారు.

ఈ పొడిలో ‘ఆరమైన-ఓ’ అనే రసాయనాన్ని వాడుతున్నారని, దీన్ని పీల్చినా, చర్మంపై పడినా, కడుపులోకి చేరినా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Tags; Hazardous chemical traces found in kallapi powder!