July 4, 2026
Explore
ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల బలవన్మరణం..!

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళల బలవన్మరణం..!

July 4, 2026 | Andhra Pradesh

కృష్ణా ముచ్చట్లు:

గూడూరు మండలం, అనంతాయిపేటలో ఘటన.

ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న రజని (60), కుమార్తె గౌరి (40), కోడలు మధు (35).

కుటుంబ సమస్యలే కారణంగా భావిస్తున్న స్థానికులు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గూడూరు పోలీసులు.

Tags: Three women die by suicide in the same house!