అమరావతి ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు జుడిషియల్ అధికారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు.
సునీత గంధం, ఆలపాటి గిరిధర్, పురుషోత్తం కుమార్ చింతలపూడిలను న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
Tags: Appointment of three additional judges to the AP High Court