మదనపల్లె ముచ్చట్లు:
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణం సొసైటీ కాలనీలో, మంగళవారం రాత్రి ఎగువ కురుమొక్కకు చెందిన టైలర్ భార్గవి మెడలో దొంగ బంగారు గొలుసు లాక్కెళ్లాడు. దీంతో వన్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags; Gold chain stolen from woman’s neck in Madanapalle