June 16, 2026
Explore
గుత్తి సమీపంలోని తురకపల్లి రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి రైలు దోపిడీ..!

గుత్తి సమీపంలోని తురకపల్లి రైల్వే స్టేషన్ వద్ద అర్ధరాత్రి రైలు దోపిడీ..!

June 16, 2026 | Andhra Pradesh

అనంతపురం ముచ్చట్లు:

దుండగులు సిగ్నల్ వైర్లు కత్తిరించడంతో, తురకపల్లి వద్ద ఆగిన బెంగళూరు-కాచిగూడ ఎక్స్‌ప్రెస్.

ఆగిన రైలులోకి చొరబడి S2, S4, S7 బోగీల్లో దొంగతనం చేసిన దుండగులు.

చోరీ ఘటనపై కాచిగూడలో రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు.

Tags: Midnight train robbery near Turakapalli railway station, close to Gooty!