June 16, 2026
Explore
ఉపాధ్యాయుడి కుటుంబం సూసైడ్.. వెలుగులోకి నిజాలు

ఉపాధ్యాయుడి కుటుంబం సూసైడ్.. వెలుగులోకి నిజాలు

June 16, 2026 | Andhra Pradesh

నెల్లూరు ముచ్చట్లు:

సంగం మండలంలోని దువ్వూరులో సోమవారం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది.

విశ్రాంత సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయుడు చీరాల మధుసూదన్‌రావు (65), ఆయన భార్య రత్నావళి (60), కుమారుడు సాయిసుకృత్‌ (26) బలవన్మరణానికి పాల్పడ్డారు.

తాజాగా ఈ కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తాము శారీరకంగా, మానసికంగా బలహీనులమయ్యామని, కుమారుడు అమాయకుడని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు.

దీనికి ఎవరూ బాధ్యులు కాదని మధుసూదన్‌రావు లేఖలో పేర్కొన్నారు.

Tags: Teacher’s family suicide… facts come to light.